ఏపీలో 897 గ్రూప్‌-2 పోస్టులకు నోటిఫికేషన్‌

– 21 నుంచి దరఖాస్తు అమరావతి: రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌…

ముంచిన మిగ్జామ్‌

– బాపట్ల సమీపంలో తీరం దాటిన తుఫాన్‌ – ఏడు జిల్లాల్లో తీవ్ర నష్టం – 58 మండలాలపై తీవ్ర ప్రభావం…

స్కిల్ డెవలప్‌మెంట్..

– ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు అప్‌గ్రేడ్ కు రూ.100 కోట్లతో ప్రణాళికలు నవతెలంగాణ విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్…

మిగ్‌జాం కల్లోలం.. తీరాన్ని తాకిన తుఫాన్

నవతెలంగాణ హైదరాబాద్:  : మిగ్జామ్ తీవ్ర తుఫాన్ (Michaung Cyclone) బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది.…

నెల్లూరు జిల్లాలో తీరం చేరిన మిగ్జామ్ తుపాను

నవతెలంగాణ – హైదరాబాద్ గత రెండ్రోజులుగా తమిళనాడుతో పాటు ఏపీ తీర ప్రాంతాన్ని వణికించిన తీవ్ర తుపాను మిగ్జామ్ నెల్లూరు జిల్లాలో…

చంద్రబోస్‌కు గురజాడ విశిష్ట పురస్కారం

– చంద్రబోస్‌కు గురజాడ విశిష్ట పురస్కారాన్ని అందజేస్తున్న హైకోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద్‌ విజయనగరం : ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్‌…

మిచాంగ్‌ తుపాను దూసుకొస్తోంది : ఐఎండి రెడ్‌ అలర్ట్‌..!

అమరావతి : మిచాంగ్‌ తుపాను దూసుకొస్తున్న వేళ … ఐఎండి రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర…

జగన్‌ అక్రమాస్తుల కేసులో కొలిక్కి వచ్చిన వాదనలు

నవతెలంగాణ హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసులో నాంపల్లి సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. నిందితులకు సంబంధించిన…

విజయవాడలో చంద్రబాబుకు ఘనస్వాగతం

నవతెలంగాణ విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుకు గన్నవరం విమానాశ్రయం నుంచి అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. తిరుపతి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న…

సాగర్ లో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం

– క్షణం క్షణం టెన్షన్.. టెన్షన్…! – డ్యామ్ వద్దకు చేరుకున్న ఇరిగేషన్ ఉన్నతాధికారులు – 1000 మంది పోలీసు బలగాలతో…

చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా

న్యూఢిల్లీ : ఫైబర్‌ నెట్‌ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ…

ఏనుగుల గుంపు బీభత్సం… భారీ పంట నష్టం

నవతెలంగాణ హైదరాబాద్: చిత్తూరు (Chittoor ) జిల్లాలో ఏనుగుల గుంపు ( Elephants group) పంట పొలాలపై దాడి బీభత్సం సృష్టించాయి.…