Saturday, May 31, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఇందిరమ్మ ఇండ్లకు 2.10లక్షల మంది ఎంపిక: మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇండ్లకు 2.10లక్షల మంది ఎంపిక: మంత్రి పొంగులేటి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఇందిరమ్మ ఇండ్లకు ఇప్పటి వరకు 2.10లక్షల లబ్ధిదారులు ఎంపికైనట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వచ్చే నెల 10లోగా మిగతా లబ్ధిదారుల జాబితా సిద్ధమవుతుందన్నారు. ‘‘పైలట్‌ ప్రాజెక్టులో 42వేల ఇండ్ల మంజూరు చేయగా.. 24వేలు ప్రారంభమయ్యాయి. సుమారు వంద ఇండ్ల గృహప్రవేశానికి సిద్ధమయ్యాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు 40శాతం పేర్లు ఇవ్వనున్నాం. మిగతా 60శాతం ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేస్తాయి’’అని తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -