Friday, February 27, 2026
E-PAPER
Homeఖమ్మంమూడు కేంద్రాల్లో 38 మంది పరీక్షలకు గైర్హాజరు

మూడు కేంద్రాల్లో 38 మంది పరీక్షలకు గైర్హాజరు

- Advertisement -

– మూడో రోజు కు చేరిన పరీక్షలు 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు – 2026 శుక్రవారం నాటికి మూడో రోజు కు చేరాయి. పరీక్షా కేంద్రాలు వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సీఐ నాగరాజు, ఎస్సై అఖిల లు కేంద్రాల వద్ద ఇద్దరేసి చొప్పున పోలీస్ సిబ్బంది ని నిఘా పెట్టారు. మూడు కేంద్రాల్లో మూడో రోజు మొదటి సంవత్సరం ఆంగ్ల పరీక్ష కు 838 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 800 మంది పరీక్షలకు హాజరు అయ్యారు.38 మంది పరీక్షలకు హాజరు కాలేదు.

మూడు కేంద్రాల డిపార్ట్మెంట్ ఆఫీసర్,సీఎస్ లు కోళ్ళ శ్రీనివాస్,సత్య శ్రీధర్,ఝాన్సీ,సంగీత,రాంబాబు,ఎల్ ఎస్ ప్రసాద్ లు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి.

కేంద్రం                 అలాట్మెంట్      హాజరు       గైర్హాజరు 

జీజేసీ                    365               349             16

జీఎంఆర్ జేసీ        157               154              03

వీకేడీవీఎస్ఆర్ జేసీ 316               397             19

మొత్తం                  838               800             38     

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -