- Advertisement -
నవతెలంగాణ – గాంధారి : గాంధారి మండలంలోని మొండి సడక్ గ్రామం నందు వ్యాపారస్తులు అంత ఏకమై చందాల రూపంలో మొండి సడక్ గ్రామ రక్షణకై 7 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనైనది. ఇట్టి సీసీ కెమెరాలను ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాస్ రావు ముఖ్యఅతిథిగా వచ్చి సిసి కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమం సదాశివ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, గాంధారి ఎస్ఐ ఆంజనేయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -