- Advertisement -
మైరాడ సీడర్ స్వచ్ఛంద సంస్థ పీజీ కోఆర్డినేటర్ హరీష్
నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలోని మైరాడ లీడర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకున్నట్లు ఆ సంస్థ మండల పీజీ కోఆర్డినేటర్ హరీష్ తెలిపారు. వేడుకలు పురస్కరించుకొని జండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్ అండ్ ఇ మమత, అకౌంటెంట్ ప్రవీణ్ కుమార్, ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ దాస్ మరియు నెల్లికుదురు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్, మహిళా రైతులు పాల్గొన్నారు.
- Advertisement -



