Sunday, June 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్89 జీవో విడుదల పై హర్షం

89 జీవో విడుదల పై హర్షం

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 89 జీవో విడుదలపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని విజ్ఞాన్ వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చిప్ప దుర్గాప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 16సం||రాల కళ నిన్న నేరవెరిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం  రెవంత్ రెడ్డీ , మంత్రి సీతక్క ,చేర్మన్ వీరయ్య లకు దివ్వాంగుల సమాజం తరపున అభినందన దాన్యావాధాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. జివో 89 ప్రకారం 40 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులకు విద్యార్హతతో సంబంధం లేకుండా ఉపకారాలు, పరికారాలు పంపిణీ చేయాలని జివో 89 విడుదల చేయడం పై దివ్యాంగుల వ్యక్తిగత జీవితం ఎంతో మేలు చేస్తుందని ఎవరిపై ఆధారపడకుండా జీవనొపాది పోందే అవకాశాలు కనిపిస్తాయని ధిమా వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో సబ్ కమిటీ వైస్ చైర్మన్ నితీష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గాడి నర్సింలు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -