Sunday, October 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుభద్రాచలం ఐటీడీఏకు రాష్ట్రపతి చేతుల మీదుగా బెస్ట్ అవార్డు

భద్రాచలం ఐటీడీఏకు రాష్ట్రపతి చేతుల మీదుగా బెస్ట్ అవార్డు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భద్రాచలం ఐటీడీఏకు న్యూఢిల్లీ విజ్ఞాన్​భవన్​లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా శుక్రవారం రాత్రి బెస్ట్ అవార్డు లభించింది. ధర్తీ అభాజాన్​ జాతీయ గౌరవ అభియాన్​, ఆదికర్మయోగి అభియాన్​ పథకాల ద్వారా ఏజెన్సీలోని గిరిజన గ్రామాల అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమంలో ప్రతిభ ఆధారంగా ఈ అవార్డును అందజేసినట్లు ఐటీడీఏ పీవో బి.రాహుల్​ తెలిపారు. 2030 నాటికి 130 గ్రామపంచాయతీలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం ఈ స్కీం లక్ష్యం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -