ఈనెల 15న తెలంగాణకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

నవతెలంగాణ – హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి జాతీయ నేతలు తరలివస్తున్నారు. ఇప్పటికే మోడీ గత వారం రాష్ట్రంలో రెండు…

భారత మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు: రాష్ట్రపతి

నవతెలంగాణ – హైదరాబాద్: మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం…

పీవోడబ్ల్యు అధ్యక్షురాలు సంధ్య భర్త మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: పీవోడబ్ల్యు (ప్రగతిశీల మహిళా సంఘం) అధ్యక్షురాలు సంధ్య భర్త రామకృష్ణా రెడ్డి మృతి చెందారు. ఆయనకు గుండెపోటు…

ప్రతి మహిళకూ సాధికారత కల్పించాలి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

నవతెలంగాణ – న్యూఢిల్లీ : భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ప్రతి మహిళకూ సాధికారత కల్పించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…

రాష్ట్రపతి ముర్ము కు ఘనంగా వీడ్కోలు

నవతెలంగాణ – హైదరాబాద్ : శీతాకాల విడిది ముగించుకొని ఢిల్లీకి పయనమైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి ఎనుముల…

రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్ గా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు

నవతెలంగాణ – హైదరాబాద్: వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్…

అధ్య‌క్షా…

– శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక – రాష్ట్ర మంత్రివర్గ భేటి.. నేటి గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదముద్ర –…

అర్జెంటీనా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జేవియర్‌ మిల్లా

నవతెలంగాణ – బ్యూనస్‌ ఎయిర్స్‌: అర్జెంటీనా నూతన అధ్యక్షుడిగా సీనియర్‌ ఆర్థిక వేత్త జేవియర్‌ మిల్లా ఎన్నికయ్యారు.  ఆదివారం అధ్యక్ష పదవికి…

నేను అమెరికా అధ్యక్షుడినైతే ట్రంప్‌కు క్షమాభిక్ష: వివేక్ రామస్వామి

నవతెలంగాణ – హైదరాబాద్: తాను అమెరికా అధ్యక్షుడినైతే డొనాల్డ్ ట్రంప్‌పై నమోదైన కేసుల్లో క్షమాభిక్ష ప్రసాదిస్తానని భారత సంతతి రిపబ్లికన్ నేత…

భారత నేవీలో స్టెల్త్ యుద్ధనౌక.. ప్రారంభోత్సవం చేసిన రాష్ట్రపతి

నవతెలంగాణ- హైదనరాబాద్: ప్రాదేశిక సముద్ర జలాలపై భారత నావికాదళానికి మరింత పట్టును అందించే స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్ఎస్ వింధ్యగిరిని రాష్ట్రపతి ద్రౌపది…

ఆ ఘడియ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: రాష్ట్రపతి

నవతెలంగాణ న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. మువ్వన్నెల జెండా చూస్తే మన హృదయం…

మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ రాజీనామా

నవతెలంగాణ – హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను మైక్రోసాఫ్ట్…