Thursday, October 23, 2025
E-PAPER
Homeక్రైమ్ఢిల్లీలో ఎన్‌కౌంటర్‌.. రంజన్‌ పాఠక్‌ ముఠాకు చెందిన గ్యాంగ్‌స్టర్లు హతం

ఢిల్లీలో ఎన్‌కౌంటర్‌.. రంజన్‌ పాఠక్‌ ముఠాకు చెందిన గ్యాంగ్‌స్టర్లు హతం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో బిహార్‌లోని రంజన్‌ పాఠక్‌ ముఠాకు చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ముఠా బిహార్‌లో పలు హత్యలు, దోపిడీలు చేసింది. తాజాగా బిహార్‌ ఎన్నికల్లో భారీస్థాయిలో నేరాలకు కుట్ర పన్నారు. ఈక్రమంలో బిహార్‌ పోలీసులు, ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -