బంద్ నేపథ్యంలో పోలీసుల విస్తృత తనిఖీలు

నవతెలంగాణ – గోవిందరావుపేట: మహారాష్ట్ర లోని గడ్చిరోలి ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ కు నిరసనగా మావోయిస్టులు బంద్ పలికిన నేపథ్యంలో…

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టుల మృతి

నవతెలంగాణ – రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. బీజాపూర్‌ జిల్లాలో జంగ్లా పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో…

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోల మృతి

నవతెలంగాణ -ఛత్తీస్‌గఢ్‌: బీజాపూర్‌ బాసగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో…

భ‌ద్ర‌తా ద‌ళాలు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య కాల్పులు.. ఇద్ద‌రు సైనికుల మృతి

నవతెలంగాణ – శ్రీన‌గ‌ర్ : జ‌మ్ము క‌శ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో బుధ‌వారం భ‌ద్ర‌తా ద‌ళాలు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య జరిగిన ఎన్‌కౌంట‌ర్‌లో  ఇద్ద‌రు…

ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టులు మృతి

నవతెలంగాణ సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. సుక్మా జిల్లాలోని తండమెట్ల, దులేడ్‌ అటవీ ప్రాంతంలో…

పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నుహ్ హింసాకాండ నిందితుడి అరెస్ట్

నవతెలంగాణ – హర్యానా హర్యానా రాష్ట్రం నుహ్‌ జిల్లాలో చెలరేగిన మతఘర్షణల్లో ఓ నిందితుడిని పోలీసులు తాజాగా అరెస్ట్‌ చేశారు. జిల్లాలోని…

చెన్నై సమీపంలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు రౌడీషీటర్ల మృతి

నవతెలంగాణ – చెన్నై: తమిళనాడులో ఎన్‌కౌంటర్ కలకలం సృష్టించింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో చెన్నై సమీపంలోని గుడువంచేరీ వద్ద పోలీసులు జరిపిన…

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదులు హతం

నవతెలంగాణ – శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌లో భద్రతా బలగాలు, టెర్రరిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.…

జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

నలుగురు ఉగ్రవాదులు మృతి శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లోని కుప్వారాలో శుక్రవారం ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మిలిటెంట్లు మరణించారు. కుప్వారాలోని…

జమ్ము కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

ఐదుగురు ఉగ్రవాదులు మృతి శ్రీనగర్‌ (జమ్ము కాశ్మీర్‌) : జమ్ము కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం…

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌..అయిదుగురు ఉగ్రవాదుల హతం

నవతెలంగాణ – జమ్మూకశ్మీర్‌ జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. నియంత్రణ రేఖ సమీపంలోని…

చొరబాటుదారుడు కాల్చివేత

శ్రీనగర్‌ : భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఒక పాకిస్థానీ వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్‌) హతమార్చింది. భద్రతా సిబ్బంది హెచ్చరించినప్పటికీ,…