- Advertisement -
నవతెలంగాణ-నల్లగొండ టౌన్
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు దుబ్బరూప అనారోగ్య కారణంతో మృతి చెందారు. దుబ్బ రూప నల్లగొండ మాజీ కౌన్సిలర్ దుబ్బ అశోక్ సతీమణి.దుబ్బ రూప, బ్రెయిన్ స్ట్రోక్ తో వల్ల శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు.ఆమె మృతి పట్ల పలువురు నాయకులు ద్విగ్భాంతి తెలియజేశారు.
- Advertisement -



