Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంత్యక్రియలకు ఆర్థిక సాయం..

అంత్యక్రియలకు ఆర్థిక సాయం..

- Advertisement -

నవతెలంగాణ – తిమ్మాజిపేట
మండలంలోని మారేపల్లి గ్రామానికి చెందిన నేరాలపల్లి సత్యమ్మ గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు నేరాలపల్లి మనోహర్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంత్యక్రియలకు నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.5వేలు ఆర్థిక సహాయన్ని అందించారు. ఆయన వెంట గ్రామస్తులు వున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -