Saturday, November 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలుడబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు

డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. డబ్బుల కోసం కొడుకు కన్నతల్లినే కనికరం లేకుండా కొట్టి చంపాడు. తల్లి గోపమ్మ(53)ఇంట్లో నిద్రిస్తుండగా కుమారుడు బాలరాజు(35) కర్రతో కొట్టి చంపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి విషయాలు తెలియల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -