- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ డిచ్ పల్లి డివిజన్ డి ఈ గా సి హెచ్ హరిచంద్ర నాయక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం డిచ్ పల్లి సెక్షన్ టిజిఎన్ పిడిసిఎల్ ఏఈ గంగారం ఆధ్వర్యంలో హరిచంద్ర నాయక్ ను పలువురు లైన్ మేన్ లతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిచ్ పల్లి సెక్షన్ సిబ్బంద రామస్వామి, అబ్బయ్య, రవి, దేవి సింగ్, స్వామి దాసు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



