Thursday, November 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఇథనాల్ ట్యాంకర్, లారీ ఢీ.. డ్రైవర్ సజీవదహనం

ఇథనాల్ ట్యాంకర్, లారీ ఢీ.. డ్రైవర్ సజీవదహనం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హన్వాడ మండలం పిల్లిగుండు గ్రామంలోని ఎన్‌హెచ్-16పై ఇథనాల్ ట్యాంకర్, లారీ ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇథనాల్ ట్యాంకర్ పూర్తిగా దగ్ధమైంది. లారీ డ్రైవర్ సజీవదహనమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -