Friday, December 12, 2025
E-PAPER
Homeజాతీయంకేంద్ర మాజీ మంత్రి శివరాజ్‌ పాటిల్‌ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి శివరాజ్‌ పాటిల్‌ కన్నుమూత

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కేంద్ర మాజీ మంత్రి శివరాజ్‌ పాటిల్‌ (90) అనారోగ్యంతో కన్నుమూశారు. మహారాష్ట్ర లాతూర్‌లోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. శివరాజ్‌ పాటిల్‌ లాతూర్‌ నుంచి ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -