- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఆయుధ కార్మాగారాన్ని భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. మీనాగట్టా అడవుల్లో ఈ ఆయుధ తయారీ కేంద్రాన్ని గుర్తించాయి. భారీగా ఆయుధాలు, తయారీ సామగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి.
- Advertisement -



