Saturday, December 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకొద్దిసేపట్లో సీడబ్ల్యూసీ కీలక భేటీ..ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

కొద్దిసేపట్లో సీడబ్ల్యూసీ కీలక భేటీ..ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశం నూతనంగా నిర్మించిన ఏఐసీసీ కార్యాలయం ఇందిరా భవన్లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తదితరులు పాల్గొననున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -