Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్మశాన వాటిక స్థలంలో శుభ్రతను పరిశీలించిన సర్పంచ్

స్మశాన వాటిక స్థలంలో శుభ్రతను పరిశీలించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద తడగూరు గ్రామంలో స్మశాన వాటిక స్థలంలో పెరిగిపోయిన ముళ్లపదలు అపరిశుభ్రత వాటిని శుభ్రపరిచే కార్యక్రమం ప్రోక్లింగ్ ద్వారా చేపట్టే పనులను ఆ గ్రామ సర్పంచ్ శాంతాబాయి ఈరన్న పంచాయతీ వార్డు సభ్యులు పరిశీలించారు. అదేవిధంగా గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులను సర్పంచ్ పరిశీలించారు. ఆయన వెంట గ్రామ పంచాయతీ వార్డు సభ్యులతో పాటు యువ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -