- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి సెయింట్ పాల్ హై స్కూల్ విద్యార్థులు జిల్లాస్థాయి అబాకస్ వేదిక మ్యాథమెటిక్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనపరచినట్టు పాఠశాల కరస్పాండెంట్ ఎనాకు పాల్ , వైస్ ప్రిన్సిపాల్ సిసిలియా ఏంజిల్ లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
- Advertisement -



