వదూవరులను ఆశీర్వదించిన ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్…

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన చెక్ పావర్ ఎర్రోళ్ల సాయన్న కుమరుడు ఎర్రోళ్ల అరుణ్ కుమార్, లాస్య లా వివాహం గత వారం జరిగింది. వివాహ సమయంలో ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అందుబాటులో లేకపోవడంతో వివాహ శుభ కార్యానికి రాలేకపోయారు. గురువారం మండలంలోని పలు గ్రామాలలో శంకుస్థాపనలు చేయడానికి వచ్చిన ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నూతన దంపతులకు ఆశీర్వదించడనికి నివాస గృహానికి వేళ్లి వదూవరులను ఆశీర్వదించి దివించారు. జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని అయన ఆకాంక్షించారు. ఆయన వెంట ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, ఎంపీపీ బదవ రమేష్ నాయక్, జడ్పిటిసి గడ్డం సుమన రవిరెడ్డి, ఉప సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు రఘునథన్ రాము, ఎంపిటిసి చింతల దాస్,బిఅర్ఎస్ మండల అధ్యక్షులు చిలివెరి గంగా దాస్ , ఉపాధ్యక్షులు బిరిష్ శేట్టి, గ్రామ శాఖ అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, రాంరెడ్డి, సినియర్ నాయకులు పాశం కుమార్,రాజు, సహకార సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, మాజీ చైర్మన్ మోచ్చే గోపాల్, ముత్తన్న తోపాటు కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.

Spread the love