- Advertisement -
– ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమానాలు: హెచ్ ఎం శ్రీశైలం
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని గాండ్లగూడెం ఎంపీపీ ఎస్ లో సంక్రాంతి పురస్కరించుకుని శుక్రవారం సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గులు పోటీల్లో గెలుపొందిన మూడు టీములు కు ప్రధానోపాధ్యాయుడు శ్రీశైలం ప్రధమ,ద్వితీయ,తృతీయ బహుమతులుగా రూ.5 వందలు,రూ.3 వందలు,రూ.2 వందలు నగదును అందజేసారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు సునీత,ప్రసన్న లు పాల్గొన్నారు.
- Advertisement -



