Wednesday, January 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపండుగ వేళా విషాదం..ఆర్టీసీ బస్సుకు ప్రమాదం

పండుగ వేళా విషాదం..ఆర్టీసీ బస్సుకు ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పండుగ వేళా విషాదం నెలకొంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న బస్సు జడ్చర్ల మాచారం వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున ముందు వెళ్తున్న డీసీఎంను బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులోని 31 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -