Saturday, January 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మార్వో ఎంపీటీలను సన్మానించిన గోకుల్ తాండ పాలకవర్గం 

ఎమ్మార్వో ఎంపీటీలను సన్మానించిన గోకుల్ తాండ పాలకవర్గం 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండలంలోని గోకుల్ తాండ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఎమ్మార్వో ఉమాలతను, ఎంపీడీవో నాగేశ్వర్ ను, ఎంపీఓ తిరుపతిరెడ్డి లను శనివారం శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ మోహన్ నాయక్, ఉప సర్పంచ్ మంజుల, పాలకవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -