Tuesday, May 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసంగారెడ్డి జిల్లాలో విషాదం..బావిలో పడి ముగ్గురు మృతి

సంగారెడ్డి జిల్లాలో విషాదం..బావిలో పడి ముగ్గురు మృతి

- Advertisement -

నతెలంగాణ – హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం బోర్గి గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బట్టలు ఉతకడానికి వెళ్ళిన ముగ్గురు మహిళలు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -