- Advertisement -
నతెలంగాణ – హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం బోర్గి గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బట్టలు ఉతకడానికి వెళ్ళిన ముగ్గురు మహిళలు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



