- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
పొలాల దున్నడం మొదలవడంతో ఆకలి తీర్చుకునేందుకు కొంగలు ఆరాటపడుతున్నాయి. సోమవారం మండలంలోని దుబ్బపేట ఓ రైతు పొలంలో ట్రాక్టర్తో దమ్ము చేస్తుండగా భూమిలోంచి వస్తున్న పురుగుల కోసం కొంగలు గుంపులు గుంపులుగా తిరగడం నవతెలంగాణ క్లిక్ మనిపించింది.
- Advertisement -



