- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని మోబిన్ సబ్ తండా పంచాయతీ కార్యాలయం వద్ద చలివెంద్రాన్ని గ్రామ సర్పంచ్ మాలవత్ బాలు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజల దహర్తి తీర్చేందుకు పంచాయతీ ఆవరణలో ఈ చలివెంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. కార్యక్రమములో గ్రామ కార్యదర్శి, ఉపసర్పంచ్ వార్డు సభ్యులు గ్రామస్థులు పాల్గొన్నారు.
- Advertisement -



