- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి హరీశ్రావును సిట్ అధికారులు గత 3 గంటలుగా విచారిస్తున్నారు. ఆయన తన ఇంటి నుంచి భోజనం తెప్పించుకున్నారు. భోజన విరామం తర్వాత సిట్ అధికారులు మళ్లీ విచారణ కొనసాగించనున్నారు. ఈ విచారణకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



