- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామపరిదిలో గల అటవీప్రాంతంలో ఉన్న కోయకుంట్ల నాగులమ్మ దేవాలయంలో జరుగుతున్న జాతర నేపథ్యంలో సందర్శకుల కోసం మండల వైద్యాధికారి వినయ్ భాస్కర్ ఆదేశాల మేరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్, హేమసింగ్, ఏఎన్ఎం సుజాత, ఆశాలు పాల్గొన్నారు.
- Advertisement -



