- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల గ్రామంలో బ్రిలియంట్ హైస్కూల్లో వసంతి పంచమి వేడుకలు నిర్వహించడం జరిగిందని పాఠశాల కరస్పాండెంట్ వాలా శశిధర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా వసంత పంచమి విశిష్టత, సుభాష్ చంద్రబోస్ గొప్పతనంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



