- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గడి మైసమ్మ వద్ద ఉన్న పాత బోరు బావిలో ప్రెస్సింగ్ పనులను సర్పంచ్ సాయగౌడ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చైతన్య, కొండల్ రెడ్డి, ఎఎంసి వైస్ చైర్మన్ స్వామి, వార్డు సభ్యులు, సెక్రటరీ లక్ష్మీ, జిపిఓ అశోక్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



