ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్  మహేష్ బిగాల

నవతెలంగాణ- కంటేశ్వర్: బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ఎల్లమ్మగుట్ట లో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నిర్వహించారు. కారు గుర్తుకి ఓటు వేసి గణేష్ బిగాల ని గెలిపించి అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, కార్పొరేటర్ పంచరెడ్డి నర్సుబాయి సూరి, బీఆర్ఎస్ నాయకులు నాయిని సుజన్, నాయిని అరుణ, యెండల ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love