Saturday, January 31, 2026
E-PAPER
Homeజాతీయంబైకులను ఢీకొట్టిన లారీ.. ఐదుగురు మృతి

బైకులను ఢీకొట్టిన లారీ.. ఐదుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఒడిశా రాష్ట్రంలోని బరంపురంలో లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ మూడు బైకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు డ్రైవర్ ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -