Sunday, February 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలునందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి చేరుకున్న సిట్‌

నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి చేరుకున్న సిట్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి సిట్ బృందం చేరుకుంది. ఆయన నివాసంలోని రెండో ఫ్లోర్‌లో సిట్‌ విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఒక్కరినే విచారణ గదిలోకి సిట్‌ అనుమతించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నందినగర్ నివాసంలోకి పార్టీ నేతలు, ఇతర సిబ్బందికి అనుమతి నిరాకరించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు హరీష్, కేటీఆర్, సంతోష్‌లకు మాత్రమే అనుమతినిచ్చారు. అధికారులు విచారణను వీడియో రికార్డు చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -