- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని అర్గుల్ మాదిగ సభ్యులు కాంగ్రెస్ పార్టీ లో చేరారని సర్పంచ్ సాయన్న తెలిపారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆశొక్, తదితరులు ఉన్నారు.
- Advertisement -



