Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు: తహశీల్దార్

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు: తహశీల్దార్

- Advertisement -

నవతెలంగాణ – కట్టంగూరు
ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ఏ పుష్పలత అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో 482 సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలు రావడంతో సోమవారం సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె సర్వేను పరిశీలించి మాట్లాడారు. సర్వే రిపోర్టు వచ్చిన తర్వాత ఆక్రమణ నిజమైన తేలితే ప్రభుత్వభూమిని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఈ సర్వేలో మండల ఆర్ ఐ జీవీఎస్ రామారావు, డిఐ పవన్, మండల సర్వేయర మధు, జిపిఓ మహమ్మద్ అల్లావుద్దీన్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -