Wednesday, February 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసనత్ నగర్ లో దారుణ హత్య

సనత్ నగర్ లో దారుణ హత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సనత్ నగర్ లో శంకర్ (55) అనే హోటల్ కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలో బసవరాజు అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపినట్లు తెలుస్తోంది. గతంలో ఎర్రగడ్డలో నివసించిన శంకర్, పక్క ఇంట్లోని మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం మహిళ భర్త బసవరాజుకు తెలియడంతో గొడవ జరిగింది. అనంతరం శంకర్ ఇల్లు ఖాళీ చేసి భరత్ నగర్ లో ఉంటున్నాడు. చికిత్స పొందుతూ శంకర్ మృతి చెందాడు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -