Wednesday, February 25, 2026
E-PAPER
Homeక్రైమ్చెవినొప్పి ఉందని వెళితే ప్రాణం తీశారు

చెవినొప్పి ఉందని వెళితే ప్రాణం తీశారు

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్ 
ప్రయివేట్ డాక్లర్ల నిర్లక్ష్యంతో యువకుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భీంగల్ మండల పరిధిలోగల పల్లికొండ గ్రామానికి చెందిన అజయ్ (21) తీవ్రమైన చేవి నొప్పితో, చీము కారుతుండడంతో నిజామాబాద్ లోని బుధవారం ఓ ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లాడు. అనంతరం పరీక్షించి వైద్యులు నిర్లక్ష్యంగా చికిత్స చేయడంతో అజయ్ ప్రాణాలు వదిలాడు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -