- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.9 తీవ్రతగా నమోదైంది. మంచిర్యాల జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అర్ధరాత్రి భూ ప్రకంపనలతో జనం భయాందోళనకు గురయ్యారు.
- Advertisement -



