- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు మద్దతు ధర లేకపోవడం, ఆన్లైన్ మార్కెట్ విధానం పనిచేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ కార్యాలయం అద్దాలను ధ్వంసం చేసి నిరసన తెలిపారు. ధరలు లేక, ఆన్లైన్ విధానం విఫలమవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- Advertisement -



