- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ఉపాధిహామీ పథకంలో భాగంగా మండలంలోని ఎడ్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నూతన నర్సరీ పనులను గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ నర్సరీలో పండ్ల,పూలతోపాటు రైతులకు పొలాల గట్లపై పెంచే టేకు తదితర ఉపయోగపడే 15 వేల మొక్కలు పెంచనున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి,పిల్డ్ అసిస్టెంట్,కారోబార్,ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
- Advertisement -



