Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు అట్టలు, పెన్నులు వితరణ

విద్యార్థులకు అట్టలు, పెన్నులు వితరణ

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్ 
మండలంలోని పద్మాజివాడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మోడే గాం సర్పంచ్ గౌడేల్లి గంగాధర్ అట్టలు పెన్నులు విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పద్మాజివాడి సర్పంచ్ లోకోటి సుబ్బారావు, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ బృందం, వార్డ్ మెంబర్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -