- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు షరతులతో కూడిన బెయిల్ మజూరు చేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ను రెగ్యులర్ బెయిల్గా మార్చింది. ట్రయల్ కోర్టు ఆదేశాలు లేకుండా విదేశాలకు వెళ్లకూడాని ఆదేశించింది.
- Advertisement -



