Saturday, March 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయ ప్రధాన అర్చకులకు ఘన సన్మానం

ఆలయ ప్రధాన అర్చకులకు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని దక్షిణ కాశీ శ్రీ సిద్ధరామేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు రామగిరి శర్మను రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలలో భాగంగా ఉత్తమ దేవాలయ అర్చకుడిగా సత్కరించిన విషయం తెలిసిందె. ఈ సందర్భంగా శనివారం ఆలయ ఈఓ శ్రీధర్, ఆలయ అర్చకులు, పునర్నిర్మాణ కమిటీ సభ్యులు కలిసి రామగిరి శర్మను ఘనంగా సన్మానించారు. వారి సేవలను ప్రశంసిస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -