Saturday, March 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్ల పాఠశాలలో వైద్య పరీక్షలు

తాడిచెర్ల పాఠశాలలో వైద్య పరీక్షలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లా వైద్య బృందం జనరల్ సర్జన్ డా.సాయికుమార్, మెడికల్ ఆఫీసర్స్ డా.రవి,డా.దీప్తి ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్షించి,విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు వి.కుమారస్వామి, ఉపాధ్యాయులు, జయభాస్కర్, పూర్ణచందర్, ఎల్ జగన్ నాయక్, శివలింగం, వెంకటేశ్వర్లు, రాజేందర్, శ్రీనివాస్ శివరాణి, వినోద్ కుమార్, ప్రవీణ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -