- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
రేపు గ్రామపంచాయతీ కార్యాలయంలో తై బజార్ వేలం గ్రామ సర్పంచ్ బాల్యాల రేఖ సుదర్శన్ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్ తెలిపారు. వేలంపాటలో పాల్గొనేవారు గ్రామపంచాయతీ కార్యాలయానికి సకాలంలో చేరుకొని వేలం పాటలో పాల్గొనాలని సూచించారు.
- Advertisement -



