Sunday, April 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలు5 గ్రామాలను తెలంగాణలో కలపాలి.. అమిత్ షాకు తుమ్మల లేఖ

5 గ్రామాలను తెలంగాణలో కలపాలి.. అమిత్ షాకు తుమ్మల లేఖ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్రమంత్రి అమిత్ షాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. భద్రాచలం పక్కనున్న 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరారు. పాలన సౌలభ్యం కోసం 5 గ్రామాలను భద్రాచలంలో కలపాలని, ఆ గ్రామాలను కలిపితేనే గిరిజనుల సమస్యలు తొలగుతాయని విజ్ఞప్తి చేశారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే నిర్ణయం తీసుకునేలా చూడాలని లేఖలో కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -