Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

- Advertisement -

నవతెలంగాణ- ఆలేరు టౌన్ 
ఆలేరు పట్టణంలోని ఏలుగల శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న చాముండేశ్వరి యూత్ సభ్యులు ఆదివారం మృతుడి కుటుంబానికి రూ.20,000/- ఆర్థిక సహాయం అందజేశారు. మృతుడు శ్రీనివాస్ పట్టణంలో వెల్డింగ్ వర్క్ చేసుకుంటు జీవనం సాగిస్తుండేవాడు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రార్థించారు.

చాముండేశ్వరి యూత్ సభ్యుల వాట్సాప్ గ్రూపులో ఒక్క మెసేజ్ ద్వారా ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో పంతం కృష్ణ,గాండ్ల రమేశ్,గాండ్ల సంపత్, ఘనగాని రామచందర్, ఆకుల శ్రీను,పంతం సంతోష్, గాండ్ల శ్రీధర్, సీస అనిల్,గణగాని రాము,గాండ్ల శ్రీకాంత్, మాడిశెట్టి హెమెందర్, గణగాని లక్ష్మణ్, సుతారి శ్రీపతిబాబు, సీసా రాకేష్,ఏలుగల పాండు,మణికొండ సాయి, గాండ్ల శంకర్, మాడిశెట్టి హరీష్, మాడిశెట్టి సాయి, ఎలగల శ్రావణ్, గాండ్ల పరుశరాములు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -