- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని మంథిని గ్రామంలో మంగళవారం ప్రజలకు బిపి, షుగర్ పరీక్షలు ఇటీవల నిర్వహించినట్టు గ్రామ సర్పంచ్ గంగారాం బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి దృశ్య ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండలో ప్రయాణం చేయవద్దని అన్నారు. ప్రతి గంటకు మంచినీళ్లు తాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు స్థానికులు పాల్గొన్నారు.
- Advertisement -



