Friday, April 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం 

సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం 

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
మండల కేంద్రములోని సత్యసాయి సేవాసమితి సభ్యులు శుక్రవారం మండలకేంద్రములోని పాత బస్ స్టాండ్ లో ప్రయాణీకుల సౌకర్యం నిమిత్తము చలివెంద్రాన్ని గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి సమితి సభ్యులు వేసవిలో ప్రజల దహార్తి తీర్చే చాలివెంద్రరం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. కార్యక్రమములో ఉపసర్పంచ్ శ్రీకాంత్, సత్యసాయి సమితి సభ్యులు మల్గరీ శ్రీనివాస్, ఉప్పరి గంగాధర, చిలుక శంకర్, బుచ్చన్న, స్వామి, రామ దేవి, రాజమని తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -